Home » revanth reddy
cash for vote case: ఓటుకు నోటు కేసు విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కేసు విచారణకు రేవంత్రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. ఏసీబీ కోర్టులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ చేపట్టిన కోర్టు.. కౌం
vote for note case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 16న ఓటుకు నోటు కేసు ట్రయల్స్ ప్రారంభించాలని ఏసీబీ కోర్టు నిర్ణయించింది. ఇదే క్రమంలో అభియోగాల నమోదుకు కొంత సమయం ఇవ్వాలని నిందితులు సండ్ర వెంకట �
తెలంగాణ పీసీసీ అధ్యక్షుని మార్పుపై కాంగ్రెస్లో ప్రచారం ఊపందుకుంది. మార్పు ఖాయమని భావిస్తున్న టీ కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే పార్టీ అధిష్టాన పెద్దలతో ఎవరికివారు టచ్లో ఉన్నారు. విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో అధిష్టానం పెద�
కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా ఉంటుంది. అక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువే. ఎవరైనా.. ఏమైనా మాట్లాడగలరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు.. ఎప్పటి నుంచో ఉంటున్న వారు… ఇలా ఎవరికి మధ్య అంత సఖ్యత కనిపించదనే టాక్ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే కనిపిస్తో�
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మార్పు ఖాయమైపోయిందా? త్వరలోనే కొత్త పీసీసీ చీఫ్ గాంధీభవన్లో అడుగు పెట్టబోతున్నారా? ఆశావహుల్లో ఎవరి స్టామినా ఏంటో తెలుసుకొనే పనిలో పార్టీ ఢిల్లీ పెద్దలు ఉన్నారా? హైకమాండ్ అన్వేషణలో పార్టీని నడిపించే ఘట�
మాటలు చెప్పడంలో ముందుంటారు. ఎవరికి వారే బాసుల్లా బిల్డప్పులిస్తారు. అందరూ సీనియర్ నాయకులే. ఎవరికి ఎవరూ తక్కువ కాదనే ఫీలింగ్. పార్టీ కోసం కలసి పని చేద్దామనే
కాంగ్రెస్ ఎంపీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సీనియర్ నేతలు ఆయన్ను కడిగిపారేస్తున్నారు. వ్యక్తిగతమైన అంశాలను పార్టీకి రుద్దడం ఏంటీ ? ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలంటూ..ఆయనప�
అరాచకాలు.. అక్రమాలు.. పదవి కోసం పాకులాటలు.. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీనే పణంగా పెట్టేసే ప్రయత్నాలు.. ఇలా ఒక్కొక్కటిగా ఎంపీ రేవంత్రెడ్డి చేస్తున్న పనులను చూసి.. కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలయ్యింది. తమలో ఒకడని మద్దతు పలకడానికి వెళ్లిన వాళ్�
రేవంత్ భూ దందా వ్యవహారం..పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శాసనమండలిని కూడా తాకింది. 2020, మార్చి 12వ తేదీ గురువారం జరిగిన సమావేశాల్లో గోపన్ పల్లిలో రేవంత్ భూ దందాపై మండలిలో ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క�
కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్కు ఆశలున్నాయి..నాకు ఉంది..పీసీసీ పదవి కావాలని ఉంది..రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అనుచరులకు..నాకు సీఎం కావాలని ఉంది..ఏం కావొద్దా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు.