Home » revanth reddy
‘రేవంత్ రెడ్డి పెద్ద తీస్ మార్ ఖానా ? ఏం పెద్ద హీరోనా ? పులియా ? అయితే..ఎందుకు ఓడిపోయిండు..? వెంటనే ఆయన అనుచరులు ఫేస్ బుక్లో జరుగుతున్న ప్రచారం వెంటనే ఆపేయాలి..లేకపోతే..ఢిల్లీకి వెళుతా..పెద్దలకు చెబుతా’..అంటూ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రస్థా
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
రేవంత్రెడ్డి ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. విషయం తెలుసుకోకుండా రేవంత్రెడ్డిని సమర్ధిస్తూ ఎలా లేఖ రాస్తారంటూ ఆజాద్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ఓ రేంజ్లో ఫైరవుతున్నారు సొంత పార్టీ నేతలు. ఆరోపణలు వస్తే... నిరూపించుకోవాల్సింది పోయి... ఇతరులపై నిందలేయడం ఏంటని రేవంత్ను సీనియర్లు కడిగి పారేశారు.
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కూకట్ పల్లి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. జన్వాడలో డ్రోన్ ఎగురవేసిన కేసులో రేవంత్ కు బెయిల్
ఆయనో ప్రజా ప్రతినిధి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సింది పోయి అడ్డదారులు తొక్కాడు. భూ బకాసురిడిలా.. కనపడిన ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాహా చేశాడు. ఆ పాపపు పనిలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వామ్యం చేసి వారి ఉద్యోగాలు పోయేందుకు కారకుడయ్యాడు. టైమ్ బ్�
రేవంత్ రెడ్డి చేసిన భూ అక్రమాల వివరాలు బట్ట బయలు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఇందుకు సంబంధించిన వివరాలను 20 పేజీల్లో రెడీ చేశారు. వందల కోట్లలో విలువైన భూములను ఆక్రమించినట్లుగా స్పష్టమైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2005లో పహాణీలో ర�
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి
రేవంత్ రెడ్డి బ్రదర్స్ భూ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. గోపన్పల్లిలో ప్రభుత్వ భూములు, చెరువులు, రోడ్లతో పాటు ప్రైవేట్ భూములను రేవంత్ సోదరులు వదల్లేదనే