revanth reddy

    మద్దతివ్వండి ప్లీజ్ : రేవంత్ రెడ్డి సొంత ప్రయత్నాలు

    March 18, 2019 / 12:52 PM IST

    లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ప్రజాకూటమి తెరపైకి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కాకుండా కేవలం మల్కాజ్ గిరిపైనే ఈ కూటమి ఫోకస్ పెట్టింది. మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన రేవంత�

    రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు : టీఆర్ఎస్‌లోకి సబిత

    March 12, 2019 / 02:04 PM IST

    కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బుజ్జగించినా తగ్గలేదు. రేవంత్ రెడ్డి రాయబారం ఫలించలేదు. మాజీ హోంమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిర్ణయం మార్చుకోలేదు.

    కాంగ్రెస్ పార్టీకి రేవంత్ హ్యాండ్

    March 12, 2019 / 03:45 AM IST

    రేవంత్ రెడ్డి రాలేదు.. అందుకేనా?

    March 10, 2019 / 05:33 AM IST

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పిదాలను సరిచేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం �

    వీళ్లను మీరు ఎంతకు కొన్నారు: ఉత్తమ్‌కు కేటీఆర్ కౌంటర్

    March 4, 2019 / 06:39 AM IST

    హైదరాబాద్: తమ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

    ఓటుకు నోటు కేసు : ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి

    February 19, 2019 / 08:05 AM IST

    తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన ఓటుకునోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. గతవారం ఇదే కేసు �

    ఓటుకు నోటు కేసు : వేం నరేందర్ రెడ్డిని విచారిస్తున్న ఈడీ

    February 12, 2019 / 08:20 AM IST

    హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో కాంగ్రెస్ నేత వెం నరేందర్ రెడ్డి ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ శేఖర్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్ సన్ కు ఇవ్వజూపిన 50 లక్షల రూపాయల లెక్కల పై ఈడీ అధికారులు నరేందర్ రెడ్డి�

    తెరపైకి ఓటుకు నోటు కేసు:వేం నరేందర్ రెడ్డికి నోటీసులు

    February 2, 2019 / 04:18 PM IST

    రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ నేత వేం.నరేందర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో హైదరాబాద్‌ లో ఉన్న ఈడీ కార్యాలయానికి హాజరుకావాలన�

    మత్తయ్య ఆవేదన : ఓటుకు నోటు కేసులో బలిపశువునయ్యా

    January 29, 2019 / 04:32 PM IST

    ఢిల్లీ : ఓటుకు నోటు కేసులో వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కి లేఖ రాసారు జెరూసలేం మత్తయ్య.  మంగళవారం ఆయన  మాట్లాడుతూ ఓటుకు నోటు కేసును ఎన్ఐఏ తో కానీ,సీబీఐతో  కానీ  విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 

    ఎంపీగా రేవంత్ రెడ్డి: మహబూబ్ నగర్ నుంచి పోటీ 

    January 27, 2019 / 10:04 AM IST

    మహబూబ్ నగర్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకలు తీరిన రాజకీయ నాయకులే పరాజయం పాలయ్యారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డిని పార్లమెంట్  ఎన్నికల్లో పోటీ చేయించాల�

10TV Telugu News