-
Home » Revenue employees
Revenue employees
Andhra Pradesh: గుడివాడలో ఆర్ఐపై దాడి కేసులో ట్విస్ట్
ఆర్ఐతోపాటు, రెవెన్యూ సిబ్బంది లంచం డిమాండ్ చేస్తూ, తమపై దాడికి దిగారని మట్టి మాఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఐ అరవింద్పై సెక్షన్ 323, 506, 384, 511 కింద గుడివాడ రూరల్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
Andhra pradesh: గుడివాడలో మట్టిమాఫియా బరితెగింపు.. ఆర్ఐపై దాడి.. ఘటన స్థలిని పరిశీలించిన టీడీపీ నేతలు
కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామ పరిధిలోని అక్రమ మట్టి మాఫియా దారుణానికి తెగబడింది.. రాత్రివేళలలో కాల్వల వెంట అక్రమంగా మట్టిని తరలించేందుకు కొందరు యత్నించగా సమాచారం...
తాళం వేసితిరి – గొళ్లెం మరిచితిరి : Dharani portal, అసలు సమస్యలు ఏంటీ
Dharani portal real problems : తాళం వేసితిరి…గొళ్లెం మరిచితిరి… అన్నట్లు తయారైంది ధరణి (Dharani) పోర్టల్ పరిస్థితి. దశాబ్దాలుగా… అపరిష్కృతమైన భూ సమస్యల పరిష్కారం అటుంచి .. పరీశీలన కూడా లేకుండా పోయింది. అలాంటి కొన్ని సమస్యలెంటో చూద్దాం.. ప్రభుత్వ ని
లంచం డబ్బులు తిరిగిచ్చెయ్…నిరసన చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులను నిలదీసిన ప్రజలు
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
పోరుకు సిధ్ధం : రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు
హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది. రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.