-
Home » review
review
'ప్రొద్దుటూరు దసరా' డాక్యుమెంటరీ రివ్యూ.. ప్రొద్దుటూరు దసరా చరిత్ర.. సీమ వాళ్ళు కచ్చితంగా చూడండి..
ఇటీవల ఈ డాక్యుమెంటరీ థియేటర్స్ లో రిలీజవ్వగా నవంబర్ 7న ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.(Proddatur Dussehra)
ఒక్కో కుటుంబానికి రూ.3వేలు క్యాష్, 25కిలోల బియ్యం ఇంకా.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు.
రూ.25 వేలలోపే ధర.. కేక పెట్టించే ఫీచర్లతో వచ్చిన ఈ రెండు స్మార్ట్ఫోన్లలో ఏది కొంటారు?
దీంతో ఆ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ రెండు ఫోన్లు మంచి ఆప్షన్గా మారాయి.
CM Jagan : ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష .. ఘటనాస్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఐఏఎస్ల బృందం
ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం ఒడిశా ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Telangana Government : టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
CM Jagan : అసాని తుపానుపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
Naeem Diaries: రివ్యూ-క్రిమినల్ బయోపిక్ ‘నయీం డైరీస్’
బాలీవుడ్ టూ టాలీవుడ్ ఎక్కడ చూసినా ఇప్పుడు సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా సెలబ్రిటీల నుండి..
Minister Harish Rao : వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్లు పూర్తి చేయాలి : హరీష్ రావు
వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
Minister Harish Rao : వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి : మంత్రి హరీష్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
CM Jagan : నాసి రకం విత్తనాలు, ఎరువులు అమ్మితే రెండేళ్లు జైలు శిక్ష..!
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్షించారు.