Home » review
దీంతో ఆ ధరలో స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఈ రెండు ఫోన్లు మంచి ఆప్షన్గా మారాయి.
ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ల బృందం ఒడిశా ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరింది. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై ప్రభుత్వం వివరణ కోరడంతో అన్ని నియామక బోర్డులతో సీఎస్ శాంతి కుమారి సమీక్ష నిర్వహిస్తున్నారు.
ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వెల్లడించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
బాలీవుడ్ టూ టాలీవుడ్ ఎక్కడ చూసినా ఇప్పుడు సినిమా పరిశ్రమలో బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సినిమా సెలబ్రిటీల నుండి..
వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జనవరి మొదటివారంలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. బీ ఆర్ కే భవన్ లో ఒమిక్రాన్ వేరియంట్, కరోనా పరిస్థితులపై సమీక్షించారు.
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం జగన్ అన్నారు. ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ, ధాన్యం సేకరణపై సమీక్షించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం జగన్, ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాను ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున..
ఉత్తరాంధ్రలో తుపాను పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తుపాన్ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ చర్చించారు.