Reviews

    Prasad Imax : ప్రేక్షకుడిపై ప్రభాస్ అభిమానుల దాడి.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రసాద్ ఐమాక్స్..

    June 30, 2023 / 07:43 PM IST

    ఇకపై ప్రసాద్ ఐమాక్స్ వద్ద రివ్యూలకు పర్మిషన్ లేదని నిర్ణయం తీసుకున్నారు యాజమాన్యం.

    జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రారంభం, మూడు కోట్ల మంది ఖర్చు కేంద్రానిదే – మోడీ

    January 11, 2021 / 09:09 PM IST

    PM Modi interacts with CMs : జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ భారతదేశంలో ప్రారంభమౌతుందని, టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. మూడు కోట్ల మంది హెల్త్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌కు టీకాల�

    ఇకపై ఫాంహౌస్ నుంచి పరిపాలన సమీక్షలు, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

    July 9, 2020 / 09:27 AM IST

    సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా? ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొన్నాళ్ల పాటు పరిపాలన సాగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తో�

    ఆలీకి కోపం వచ్చింది: రివ్యూ రైటర్లపై రెచ్చిపోయారు

    October 22, 2019 / 02:18 AM IST

    టాలీవుడ్ సీనియర్  కమెడియన్ ఆలీకి కోపం వచ్చింది. సినిమా రివ్యూలు రాసే క్రిటిక్స్‌పై మండిపడ్డారు. మీరేమైనా తోపులా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. బాలేదని అనడానికి మీరు ఎవరు?  ‘కోన్ కిస్కా గొట్టాం గాళ్లు, మూర్ఖులు..’ అంటూ పెద్ద పెద్ద ప‌దాల‌నే వాడేశా�

    పాలమూరు పచ్చబడాలె : దశ మారుస్తాం – సీఎం కేసీఆర్

    August 30, 2019 / 01:39 AM IST

    వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి.. అక్కడి నుంచి జూరాలకు తరలించనున్నట్టు చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన క

    టీడీపీని దెబ్బకొట్టేందుకు : వైసీపీ, బీజేపీ, ఈసీ కుట్ర

    May 1, 2019 / 12:05 PM IST

    ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రెండో రోజూ రాలేదు : మంత్రి సోమిరెడ్డికి అధికారుల ఝలక్

    May 1, 2019 / 11:42 AM IST

    ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అధికారులు మరోసారి ఝలక్ ఇచ్చారు. రెండోరోజూ సమీక్షకు అధికారులు ఎవరూ హాజరవలేదు. బుధవారం (మే 1,2019) ఉదయం 11.30 గంటలకు  ఉద్యాన శాఖపై మంత్రి సోమిరెడ్డి సమీక్ష నిర్వహించాలని అనుకున్నారు. అధికారులు మాత్రం అటెండ�

    పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా

    May 1, 2019 / 09:57 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈసీపై మండిపడ్డారు. సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తుఫాన్లు వచ్చినా సీఎం సమీక్షలు చెయ్యకూడదా అని అడిగారు. సమీక్షల విషయంలో ప్రధానికి ఒక  రూల్.. ముఖ్యమంత్రికి ఒక రూల్ ఉంటుందా అని చంద్రబాబు క్వశ్చన్ చేశారు. �

    ఉద్యోగులకు జీతాల్లేవు : చంద్రబాబు త్వరలోనే శిక్ష అనుభవిస్తారు

    April 28, 2019 / 07:27 AM IST

    విజయవాడ : వైసీపీ నేత సి.రామచంద్రయ్య ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అక్రమాలకు త్వరలోనే శిక్ష అనుభవిస్తారని అన్నారు. మే 23న ఫలితాల్లో ఎవరు గెలిస్తే వాళ్లు సీఎం అవుతారని చెప్పారు. జూన్ 8వరకు నేనే సీఎం అని చంద్రబాబు అనడం ఆయన విజ్

    ఏపీలో ఆధిపత్య పోరు 

    April 24, 2019 / 04:21 PM IST

    అమరావతి: పాలనలో పైచేయి కోసం ఏపీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. సీఎస్ రివ్యూలపై వివాదం అంతకంతకు ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితి అధికారులు వర్సెస్ రాజకీయ నేతలుగా మారింది.  సీఎస్ వరుస సమీక్షలను టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. అయితే సీఎస్ మాత్రం

10TV Telugu News