Home » rice
దేశంలో బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం రీటైల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 6.31 శాతం పెరిగాయి. సగటు రిటైల్ ధర ఈనెలలో కిలో రూ.37.70గా ఉంది. ఇందుకు వరి దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కేంద�
బరువు పెరగకుండా ఉండాలంటే రోటీలు తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారు, గుండె జబ్బులున్నవారు రాత్రి సమయంలో రైస్ కంటే గోధుమలతో చేసిన చపాతీలు తినటం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే రైస్, రోటీ రెండూ కలిపి తీసుకోవడం కూడా మంచిద
అన్నం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల పోషకాలు శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి. రాత్రిపూట అన్నం తినడం వల్ల బరువు పెరుగుతారని, అన్నం కార్బ్తో కూడినదని , బరువు తగ్గాలంటే అన్నం తినడం మానుకోవాలన్న ప్రచారం సాగుతుంది.
రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో మరో వివాదం
కరోనా సంక్షోభం కారణంగా ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేంద్రం.. పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్ ఇక బంద్ కానుంది.
ఆయిలీ స్కిన్ నివారించడానికి బియ్యం పిండి చక్కటి పరిష్కారం. కార్న్ స్టార్చ్, బియ్యం పిండి కలిపి పెట్టుకోవాలి. బయటకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఫేస్ పౌడర్ లా దీన్ని ఉపయోగిస్తే.. అదనపు ఆయిల్ ని పీల్చుకుని.. ఫ్రెష్ లుక్ అందిస్తుంది. బియ్యం పిండి, అల�
తెల్ల అన్నంలో ఫైబర్ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, మీరు అన్నం ఎక్కువగా తీసుకుంటే గ్యాస్-ఎసిడిటీ సమస్య ప్రారంభమవుతుంది. ఇది బలహీనమైన జీర్ణక్రియ లేదా బలహీనమైన జీర్ణక్రియకు దారితీస్తుంది.
బ్యాక్టిరియాతో కూడిన నీరు మరియు బ్యాక్టిరియా కణాలు ఉన్న ఆకులు గాలికి రాపిడి ద్వారా పొలంలోకి ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. తెగులు కంకిఈనిక దశలో ఆశిస్తే ఆకులు పసుపు రంగులోకి మారి ఆకు ఇరు పక్కల తర్వాత దశలో గోదుమ రంగు చారల రూపంలో ఏర్పడతాయి. ఇలాంట
ఈ రకం బియ్యాన్ని ఆహారంగా తీసుకుంటే జింక్ కోసం ఇతర సప్లిమెంట్లపై అధారపడాల్సిన పనిలేదు. యాంటీ ఆక్సిడెంట్స్ పెంచటంతోపాటు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి రాకుండా రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ బియ్యం దోహదపడతాయి.