Home » rice
ఇదిలా వుంటే మరోవైపు అగ్గి తెగులు, దోమపోటు, ఎండాకు తెగులు కారణంగా క్రమేనా సాంబమసూరి సాగులో ఆసక్తి తగ్గుతుంది. ఎండాకు తెగులు మినహా ఇతర తెగుళ్ళకు పురుగు మందులు అందుబాటులోకి వచ్చాయి.
కరోనా కష్టకాలంలో ఏపీ సీఎం జగన్ పేదలకు అండగా నిలిచారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న వారికి ఆపన్న హస్తం అందించారు. రేషన్ కార్డు(అన్ని రకాలు) ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది లబ్ధిదారుల
కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది.
రేషన్ కార్డు లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. 3 నెలలు వరుసగా బియ్యం తీసుకోకుంటే రేషన్ కార్డు తొలగిస్తామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Rice ATMs in five cities : ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటామో..అలాగే..రైస్ తీసుకోవచ్చు. త్వరలోనే రేషన్ బియ్యం, గోధుమలను పొందేలా ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఐదు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు �
China Buys Rice From India దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారత్ నుంచి బియ్యం(rice)దిగుమతి చేసుకుంటోంది చైనా. సరఫరాలు కట్టుదిట్టమవడం మరియు డిస్కౌంట్ ధరలకు భారత్ ఆఫర్ చేయడంతో భారత్ నుంచి బియ్యాన్ని చైనా దిగుమతి చేసుకోవడం ప్రారంభించిందని భారతీయ పారిశ్రామిక అధికారులు
telangana cabinet meeting : కేంద్ర ప్రభుత్వ నిబంధనలు…. సన్నాల బోనస్ చెల్లింపుకు అడ్డంకిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ చేసుకున్న ఎంవోయూ… బోనస్ ఇవ్వడానికి అడ్డుగా మారినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మం�
Telangana Congress Leaders protest : తెలంగాణ రాష్ట్రంలో సన్నాల కొనుగోలుపై నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ ఇష్యూపై నిన్నమొన్నటి వరకు రైతులు ఆందోళన చేపట్టగా… ఇప్పుడు పొలిటికల్ పార్టీలు కూడా ఎంటరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలకు దిగాయి. స�
Telangana Vyavasaya Vedika: బంగారు తెలంగాణ సాధించాలని మరోసారి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతు వేదికలు, రైతు బంధు, ధరణి పోర్టల్ ప్రజాసంక్షేమం కోసమే పెట్టామని చెప్పారు. ఈ మేరకు రైతులం�
హైదరాబాద్: ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న కృష్ణ బియ్యాన్ని(నల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువకుడు విజయవంతంగా పండిస్తున్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.