Home » richest persons
ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 69 మంది కుబేరులు చోటు దక్కించుకున్నారు.
Indias Richest Billionaires : భారత్ లో ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. గత ఏడాది 102 మంది కుబేరులు ఉంటే ఈసారి ఆ సంఖ్య 142కి పెరిగింది. అంతేకాదు వారి సంపద డబుల్ అయ్యింది. 596 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ వ్యక్తుల దగ్గర కళ్లు బైర్లు కమ్మేంత సంపద ఉంది. ఒక్కొక్కరు భారీగానే డబ్బున�
ఫోర్బ్స్ అమెరికా కుబేరుల జాబితాలో భారత సంతతికి చెందిన 7గురుకి చోటు దక్కింది. 2020 సంవత్సరానికి గాను అమెరికాలోను అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. ఇందులో అమెరికాలో నివసిస్తున్న ఏడుగురు భారత సంతతి వ్యక్తులు ఉన్న�