Home » RISHI SUNAK
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరు అనేదిదానిపై ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. లిజ్ ట్రస్ వర్సెస్ భారత సంతతికి చెందిన రిషి సునక్ మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ గట్టిపోటీ ఇస్తున్నారని తాజా సర్వేలో తేలింది. బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ వైదొలగుతున్న నేపథ్యంలో ఆ పదవికి రిషి సునక్
చైనాకు తాను అనుకూలం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునక్ ఖండించారు. తాను ప్రధానిగా ఎన్నికైతే చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. ప్రధానిగా ఎన్నికైన మొదటి రోజునుంచే ఈ పనిచేస్తానన్నారు.
బ్రిటన్ ప్రధాని పదవి రేసులో అడుగుదూరంలో నిలిచారు రిషి సునాక్. భారత సంతతికి చెందిన రిషి.. ఈ పదవి కోసం జరుగుతున్న పోటీల్లో తుది ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. చరిత్రలో తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ ప్రధాని కానున్నారు. అడు�
బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ 118 ఓట్లు దక్కించుకుని నాలుగో రౌండ్లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పదవికి అతి చేరువలో ఉన్నారు. మూడో రౌండ్లో 115 ఓట్లతో ఉండగా జులై 19న జరిగిన నాలుగో రౌండ్లో 118 ఓట్లతో నెంబర్ 1 స్థ�
బ్రిటన్ నూతన ప్రధాని ఎంపిక కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించారు. మొదటి స్థానంలో నిలిచారు.
బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం, ప్రధాని అభ్యర్థిత్వానికి జరుగుతోన్న పోటీలో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతి నేత రిషి సునక్ దూసుకుపోతున్నారు. కొద్ది సేపటి క్రితం రెండో రౌండ్ ఓటింగ్ ఫలితాలు వెలువడ్డాయి. ఇందులోనూ రిషి సునక్ గెల
భారత సంతతికి చెందిన రిషి సునాక్ (42) బ్రిటన్ ప్రధాని పీఠమెక్కబోయే కీలకమైన కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక రేసులో ముందున్నారు. మాజీ ఆర్థిక మంత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడైన రిషి బుధవారం తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించారు.
భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునక్ ని డీమోట్ చేస్తానని ప్రధాని బోరిస్ జాన్సన్ హెచ్చరించినట్లు సమాచారం.
కరోనాతో సహజీవనం తప్పదు.. ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కరోనా అంతమవుతుందన్న గ్యారెంటీ లేదు.. ఇక మిగిలింది.. జీవనాన్ని సాగించడమే.. కరోనాకు మునపటిలా అందరూ తమ సహజ జీవనశైలిని కొనసాగించాల్సిందేనని అంటున్నారు బ్రిటన్ పొలిటిషియన్ రిషి సునాక్.. ఇప్పటివ�