Home » RISHI SUNAK
తాజా పరిణామాల నేపథ్యంలో రిషి సునాక్ మళ్లీ ప్రధాని రేసులోకి వచ్చారు. అయితే రిషి సునాక్ కు పోటీగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు వినిపిస్తోంది. ప్రధాని స్థానాన్ని భర్తీ చేయాలనుకునేవారు పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్ చట్ట సభ్యుల నుంచి కన
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవి చేపట్టిన 45 రోజులకే పీఎం పోస్ట్ కి ఆమె రిజైన్ చేశారు.
యూకే ప్రధాని లిజ్ ట్రస్పై సొంతపార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆమెతో పోటీ పడి ఓడిని రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?
బ్రిటన్ ప్రధాని పదవి, కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి హోదాకు పోటీ చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ ఓడిపోయారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. దీంతో ఆమె త్వరలోనే బ్రిటన్ ప్రధాని బాధ్�
బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి రుషి సునాక్, లిజ్ ట్రస్ల మధ్య కొద్దిరోజులుగా హోరాహోరీ పోరు జరిగింది. ఈ పోరుకు నేడు తెరపడనుంది. సోమవారం బ్రిటన్ ప్రధాని ఎన్నికకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే పలు సర్వేల ప్రకా
రిషిక్ సునక్ ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... దేశాన్ని ప్రపంచంలోనే ఉత్తమ దేశంలో చేయడానికి తాను రాత్రింబవళ్ళు పనిచేస్తానని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రిస్తానని, జీవన వ్యయం(కాస్ట్ ఆఫ్ లివింగ్) యూకే ఆర్థిక వ్యవస్థను ది
లండన్లో బోరిస్ జాన్సన్ తరువాత ప్రధాని పదవి రేసులో నిలిచిన భారతీయ సంతతి వ్యక్తి రుషి సునక్ ఇటీవల లండన్ లో గోపూజ చేశారు. ఆయన సతీమణి అక్షతా మూర్తితో కలిసి ఇండియా సంప్రదాయ పద్దతిలో ఆవుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ చేస్తోన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ లండన్లో భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని తెలుపు�
బ్రిటన్ ప్రధాని పదవి తుది రేసులో నిలిచిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, భారత సంతతి నేత రిషి సునక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు రిషి సునక్ కు మద్దతుగా నిలిచిన కేబినెట్ సీనియర్ మంత్రి సర్ రాబర్ట్ బక్లాండ్ ఇప్పుడు తన నిర్ణయాన్న
ఈ సమస్యపై ప్రత్యర్థి లిజ్ ట్రూస్కు సునాంక్కు మధ్య పెద్ద చర్చకు దారి తీసింది. కొద్ది రోజులుగా ఇదే సమస్య మీద ఇరు వర్గాలు తీవ్రంగా విమర్శలు గుప్పించుకుంటున్నాయి. కాగా, రిషి మాట్లాడుతూ ప్రజలకు పన్ను తగ్గింపులపై లిజ్ హామీ ఇచ్చారని అయితే ఇది ధన