Home » Rishikesh
రిషికేశ్ : ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్కు అత్యంత సన్నిహితుడు, ‘పతంజలి’ యోగ పీఠం ఎండీ ఆచార్య బాలకృష్ణ అస్వస్ధతకు గురయ్యారు. ఆగస్టు 23 శుక్రవారం సాయంత్రం తల తిరగడం, ఛాతి నొప్పి రావడంతో ఆయనను మొదట హరిద్వార్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. �
ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే చాలు.. వెంటనే ఆస్పత్రికి పరిగెత్తుతాం. ఆస్పత్రిలో చికిత్స అందిస్తారనే నమ్మకంతోనే కదా?. ఆస్పత్రుల్లో డాక్టర్ చెప్పిన ప్రతిమాటను దేవుడి వాక్కుగా తీసుకుంటాం.