Home » Rising cases
భారత్లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి
దేశవ్యాప్తంగా అత్యాచార నేరాలు పెరిగిపోయాయి. దేశంలో అఘాయిత్యాలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది సుప్రీం కోర్టు. లైంగిక నేరాల విషయంలో న్యాయం అందుతున్న తీరును అంచనా వేసేందుకు సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించింది. అలాంటి కేసుల్�