Home » rk puram
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు మృతిచెందాడు.
మృతులు పింకీ (30), జ్యోతి (29) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిట�