Home » road accident
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లో శనివారం రాత్రి రెండు గంటల వ్యవధిలోనే రెండు వేరువేరు ప్రమాదాల్లో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 27మందికిపైగా గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ బాధ్యతగా ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూడండి.
ప్రముఖ వ్యాపారవేత్త షాపూర్జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్త్రీ. 1991లో తన తండ్రికి చెందిన షాపూర్జీ పల్లోంజీలోకి డైరెక్టర్గా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అనంతరం క్రమంగా ఎదుగుతూ ‘టాటా సన్స్’ ఛైర్మన్గా మారారు. అయితే, అనంతరం జరిగిన పరిణామా
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. పెద్ద ఆడిషర్లపల్లి మండలం కొనమేకలవారి గూడెం వద్ద బొలెరో వాహనం, బైక్ ఢీకొన్నాయి.
మధ్యప్రదేశ్ లోని చింద్వారా - నాగపూర్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర మాజీ లెజిస్టేటివ్ కౌన్సిల్ సభ్యుడు అయిన మేటేకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ముంబైలోని ఎంజీఎం ఆస్పత్రికి చేరుకున�
పాకిస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 13మంది మరణించగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ప్రయాణీకుల బస్సు, చెరుకులోడుతో వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం �
పల్నాడు జిల్లాలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. తెల్లారితే పెళ్లి.. అంతలోనే వధువు అనంతలోకాలకు వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వధువును మృత్యువు కబలించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ హృదయవిదారక సంఘటన చిలకలూరిపేటల
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా పల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష రాసి, తమ్ముడి పెళ్లికి వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యువకుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.