road accident

    ఘోర ప్రమాదం : 10మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

    January 6, 2019 / 11:44 AM IST

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ�

    స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ : కుర్రాళ్ల ప్రాణం తీసిన అతివేగం

    January 1, 2019 / 07:51 AM IST

    గుంటూరు : అతివేగం నలుగురి ప్రాణం తీసింది. షాపింగ్ కోసం వెళ్లి అనంతలోకాలకు వెళ్లారు. ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు లారీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు రూరల్

10TV Telugu News