Home » road accident
ఉత్తర్ప్రదేశ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన కాలువలోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఆయనో ప్రజా ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ ప్రమాదం చూశాడు. ఓ మహిళ గాయపడిన విషయాన్ని గమనించారు. వెంటనే కారు దిగి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఎవరో కాదు.. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్. వివరాల్లో�
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
మధ్య ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉజ్జయిని జిల్లాలోని రామ్గఢ్లో సోమవారం(జనవరి 29,2019) రాత్రి రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులని చికిత్స కోసం దగ్గరలోని ఆస్ప�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలలో వేలాదిమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘోరమైన ఘటనలు జరుగుతునే వున్నాయి. ఈ క్రమంలో బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 27మంది సజీవంగా దహనమైపోయారు. ఈ ఘోరం పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో జనవరి 22 తెల్లవారుఝామున చోటుచేసుకుంది.
ఔటర్ రింగ్రోడ్డు నెత్తురోడింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కేన్సర్ పేషెంట్, మరొకరు అంబులెన్స్ డ్రైవర్. 2019, జవనరి 11వ తేదీ శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక
రంగారెడ్డి : ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు నెత్తురోడింది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందార�
కర్నూలు : బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. యాగంటి పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలో