Home » road accident
అతి వేగం మరో ఏడుగురు ప్రాణాలను తీసుకుంది. అసోంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.
Amaravati : అమరావతి సభ నుండి తిరుగు ప్రయాణంలో బస్సు యాక్సిడెంట్ జరిగింది. బస్సులో ఉన్న 25మంది లబ్ధిదారుల్లో 15మందికి స్వల్పంగా, ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలెజ్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
Viral Video : రోడ్డు మీద వెళ్లేటప్పుడు, మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్లే చాలావరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.
నార్సింగ్ వద్ద వేగంగా వచ్చిన కారు ఆగిఉన్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి.
1991 డిసెంబర్ లో క్రిస్మస్ సాయంత్రం వేళ ఆమె నడుపుతున్న కారు ఒక స్తంభాన్ని ఢీకొట్టింది. మెదడుకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది.
Lady Singham : ఎన్నో క్లిష్టమైన కేసులను ధైర్యంగా డీల్ చేశారు. మోసాలకు పాల్పడ్డ తనకు కాబోయే భర్తను సైతం అరెస్ట్ చేసి ప్రశంసలు అందుకున్నారు.