-
Home » road accident
road accident
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Kurnool Road Accident : ఆంధ్రప్రదేశ్ జిల్లా, కర్నూలులో ఘొర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది.
సంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఏఎస్ఐపైకి దూసుకెళ్లిన పోలీసు వాహనం.. చికిత్స పొందుతూ..
Road Accident : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏఎస్ఐ గోవింద్ నాయక్ను పోలీస్ వాహనం ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనాన్ని హోంగార్డు రామారావు డ్రైవ్ చేస్తున్నాడు. అతను పరారీలో ఉన్నాడు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్లో మృతి.. మరికొందరి పరిస్థితి విషమం.. పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా..
Road Accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధౌలానా - గులావతి రహదారిపై పెళ్లి బృందంతో తిరిగి వస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది.
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Road Accident : ఏపీలో చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ..
CM Chandrababu Naidu : మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. ఏపీకి వెళ్తుండగా ఘటన..
RTC Bus Accident : జోగుళాంబ గద్వాల జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజీ వద్ధ ఈ ఘటన చోటు చేసుకుంది.
అడ్డదిడ్డంగా కారు నడిపిన 12వ తరగతి విద్యార్థి.. రోడ్డుపై ఆరేళ్ల బాలుడి మృతి, పలువురికి గాయాలు
వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు హనుమాన్ ఆలయం సమీపంలో ముందుగా ఆటోరిక్షాను ఢీకొట్టి, రోడ్డుపై నడుస్తున్న వారిపైకి దూసుకెళ్లింది.
రూ.10 కోట్ల లంబోర్గిని కారుతో కోటీశ్వరుడి కుమారుడు రచ్చ రంబోలా.. వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు
శివమ్ మిశ్రా అనే యువకుడు మద్యం మత్తులో కాన్పూర్ వీఐపీ రోడ్డుపై లంబోర్గిని రెవుయెల్టో కారును వేగంగా నడిపాడు.
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఉపాధ్యాయులు మృతి.. మరో ఇద్దరికి గాయాలు
Suryapet District : సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.