road accident

    శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా విషాదం : లారీ ఢీకొని ఆరుగురు మృతి

    April 14, 2019 / 11:05 AM IST

    సూర్యాపేట జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తుమ్మరలో శ్�

    రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి 

    April 12, 2019 / 05:05 AM IST

    కర్నూలు జిల్లా నందవరం మండలం హలహర్వి బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తు మృతి చెందారు.

    అనంతలో రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

    April 12, 2019 / 02:18 AM IST

    అనంతపురం జిల్లాలో శుక్రవారం(ఏప్రిల్ 12, 2019) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయర రహదారి రక్తసిక్తమైంది. లారీ-మినీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు

    లక్నోలో హైవేపై ఘోర ప్రమాదం: 8మంది మృతి

    April 11, 2019 / 08:01 AM IST

    లక్నో : రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అతివేగం..డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..మద్యం తాగి వాహనం నడపటం..వంటి కారణాలతో  జరగుతున్న ప్రమాదాలతో పలువురు మృతి చెందుతున్నారు.  ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌ ఫతేబాద్‌లోని ఆగ్రా – లక్నో ఎ

    రోడ్డు ప్రమాదం: కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్రగాయాలు

    April 10, 2019 / 02:06 AM IST

    ఆదిలాబాద్ : రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్‌ లోక్ సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌ కు తీవ్ర గాయాలు అయ్యాయి. రమేశ్ రాథోడ్ ప్రయాణిస్తున్న వాహనం చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుకు అడ్డుగా  వచ్చిన పందిని తప్పించే క్రమంలో వాహనం �

    సీపీఐ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం

    April 4, 2019 / 03:22 AM IST

    జనగామ : సీపీఐ నేతలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు వెళుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రయా�

    డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతి

    April 3, 2019 / 02:14 AM IST

    హైదరాబాద్‌ : నగరంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలి తీసుకుంది. సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీసీఎస్ సమీపంలో ఓ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మ�

    వృక్షో రక్షతి రక్షితః : పద్మశ్రీ వనజీవి రామయ్యకు ఆక్సిడెంట్

    March 31, 2019 / 02:22 AM IST

    పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం

    లారీ బీభత్సం : శ్రీశైలం వెళుతూ అనంతలోకాలకు

    March 27, 2019 / 02:55 AM IST

    తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు చెక్ పడడం లేదు. ఎక్కడో ఒక చోట వాహనాలు బీభత్సం సృష్టిస్తుండడంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం ప్రమాదాలకు కారణమౌతున్నాయి. తాజాగా శ్రీశైలంలో లారీ బీభత్సం సృష్టించ�

    కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి 

    March 22, 2019 / 07:56 AM IST

    వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం.. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

10TV Telugu News