Home » road accident
రోడ్డు మీద మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా కూడా ఎదుటివాళ్లు నిర్లక్షంగా ఉంటే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సరిగ్గా అటుంవంటి సంఘటనే సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారంలో జరిగింది. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్షానికి ఒక నిండు ప్రాణం బలయ్యింది. సం�
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22, 2018) సోమవారం రాత్రి మాదాపూర్ లోని మలేషియా టౌన్ షిప్ ఫోర్త్ ఫేజ్ దగ్గర రోడ్డుపై �
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరి�
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల స్టేజీ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ కుటుంబాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయారు. ఇందులో ఇద్దరు చిన్నపిల్లలు, ఓ మహిళ ఉన్నారు. ప్రమాదాన�
ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యారు. ప్రేమించుకుని పెళ్లితో ఒకటి కావాలని అనుకున్నారు. ఇంతలోనే ఓ రోడ్డు ప్రమాదం ఆ ప్రేమికులను విడదీసింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన దాడి శ్రీకాంత్ హైదరాబాద్�
రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీ మోహన్ కోడలు, రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప కారు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురి కాగా ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను చికిత
హనుమాన్ జయంతి రోజు విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో లారీ బీభత్సం సృష్టించింది. ఆంజనేయస్వామి భక్తులపైకి దూసుకెళ్లింది.
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం బొమ్మన చెరువు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బైక్ ను వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న తల్లీ..రెండేళ్ల కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. భర్త తీవ్ర గాయాలవ్వగా అతని పరిస
షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న ఆర్టిస్టులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.