Home » road accident
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీవీ 9 న్యూస్ చానెల్లో కెమెరా మ్యాన్గా పనిచేస్తున్న మురళి అనే వీడియో జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. వీడియో జర్నలిస్టు మురళ�
విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కన్నుమూశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు శుక్రవారం సాయంత్రం మరణించారు. సాయంత్రం బీచ్ రోడ్డులో వాకింగ్ చేస్తుండగా ఆయన్ను బైక్ ఢీ కొట్టింది. దీంతో ఆయన కిందప�
అసోంలోని సిబ్సాగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం (సెప్టెంబర్ 23)న డిమోవ్లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొటంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు క
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప�
రోడ్డు ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో కూడా తెలియని పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనక�
డ్రైవింగ్ లో నిర్లక్ష్యం..అతి వేగం నిండు ప్రాణాల్ని నిలువునా తీసేస్తున్నాయి. పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా..ఎన్ని ఫైన్లు వేస్తున్నా అతివేగంతోను..ర్యాష్ డ్రైవింగ్ లతో ను హడలెత్తిస్తు ప్రాణాల్ని బలిగొంటున్నారు. ఈ క్రమంలో అతివేగానికి మర
హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కూకట్ పల్లి ఆస్బెస్టాస్ ఏవీబీ పురంలో స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న చిన్నారిని బోలెరో వాహనం ఢీ కోట్టింది. దీంతో బాలిక అక్కడికక్కడే మరణించింది. స్ధానిక సెయింట్ రీటా హైస్కూలులో రె�
మస్కట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు హైదరాబాద్ వాసులు మరణించారు. నగరంలోని సాలార్జంగ్ కాలనీకి చెందిన గౌసుల్లా (30) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా దుబాయ్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. భార్య ఆయేషా(25) కుమార్తె హానీయా (4), కుమారుడు �
గుంటూరు జిల్లా మంగళగిరి దగ్గర శుక్రవారం(సెప్టెంబర్ 13,2019) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గుంటూరు పభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై ఆత్మకూరు మండలం హ్యాపీ రి�
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.