road accident

    టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడుకు తప్పిన ప్రమాదం

    November 30, 2019 / 01:45 AM IST

    టీడీపీ సీనియర్‌ నేత కె.అచ్చెన్నాయుడు  రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద జాతీయ రహదార�

    గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లారు : ఇద్దరు మృతి ఏడుగురికి తీవ్రగాయాలు

    November 29, 2019 / 07:09 AM IST

    గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.

    కూకట్ పల్లిలో ఘోరం : చైతన్య వాటర్ ట్యాంకర్ ఢీకొని నారాయణ ఉద్యోగి మృతి

    November 27, 2019 / 07:52 AM IST

    హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన ట్యాంకర్.. నారాయణ

    అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం : 8 మంది మృతి

    November 20, 2019 / 07:37 AM IST

    అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదల్‌గురి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి 15పై ఓరాంగ్‌ గెలబిల్‌  ఏరియా వద్ద కారు – ట్రక్కు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదం�

    కారు ఆటో ఢీ : నలుగురి మృతి

    November 17, 2019 / 03:31 PM IST

    నిజామాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఎడ్లపల్లి మండలంలోని ఠాణాకలాన్ గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న జానకంపేట గ్రామానికి చెందిన నలుగురు మృత�

    మద్యం మత్తులో ప్రాణాలు తీసిన పోలీస్‌

    November 16, 2019 / 07:19 AM IST

    ప్రజలను రక్షించాల్సిన పోలీసే.... ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో జరిగింది.

    సికర్ లో రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి  

    November 14, 2019 / 04:26 AM IST

    రాజస్తాన్‌లోని సికర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 13) రాత్రి జీప్ ఎదురుగా వస్తున్న మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి.  రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు �

    రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

    November 12, 2019 / 08:20 AM IST

    రాజస్థాన్‌లోని ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

    బోల్తా పడ్డ కారు : ఇద్దరు విద్యార్ధులు మృతి

    November 11, 2019 / 04:01 PM IST

    సుర్యాపేట జిల్లా మునగాల వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టటంతో ఇద్దరు యువకులు మరణించగా మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.  సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ వద్ద  ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌

    చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి, 12మంది మృతికి కారణమిదే

    November 9, 2019 / 11:55 AM IST

    చిత్తూరు జిల్లా మొగలిఘాట్‌ రోడ్ దగ్గర జరిగిన ప్రమాదంలో మృతులకు పోస్టుమార్టం ముగిసింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను వారి స్వగ్రామం మర్రిమాకుల పల్లెకు

10TV Telugu News