Home » road accident
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చరితారెడ్డి.. మరో 9 మందిని బతికించింది. కారు యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన ఆమె అవయవాలు.. చావు బతుకుల్లో ఉన్న మరో 9 మందికి ప్రాణం పోశాయి.
హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
శ్రీలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్కు చెందిన ప్రముఖ రచయిత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ గంగా ప్రసాద్ విమల్(80) చనిపోయారు. గంగా ప్రసాద్ విమల్ తన కుటుంబ సభ్యులతో పాటు దక్షిణ గోలె టౌన్ నుంచి కొలంబోకు ఒక కారులో వె�
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్ బాలభాస్కర్ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్తోపాటు అతని రెండేళ్ల కూతురు కన్ను మూశారు. అయితే బాల భాస్కర్ది అనుమానాస్పద మృ�
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
కృష్ణా జిల్లాలోని నందిగామలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది మరణించారు. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్తి చికిత్స అంది�