Home » road accident
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారత కాలమానం ప్రకారం ఈ ప్రమాదం ఆదివారం సాయంత్రం 6గంటల 40 నిమిషాలకు జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రవాస భారతీయులు మృతి చెందారు. మరణించిన వారిని రాజా గవిని(41),అతని భార్య ఆవుల దివ్య(34), వారి
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో సోమవారం (ఫిబ్రవరి 17, 2020) మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం జరిగింది. ఆయన కాన్వాయ్ లో మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని పలు వాహనాలు �
తన లవ్ ఫెయిల్యూర్ అయ్యిందని వాట్సప్ లో సెల్ఫీవీడియో తీసి పోస్టు చేసిన వ్యక్తి గంట తర్వాత శవమై తేలాడు. లవ్ ఫెయిలైందని సూసైడ్ చేసుకున్నాడా…. కావాలనే ఆటోనూ ఢీ కొట్టి మృతి చెందాడా…లేక ప్రమాదవశాత్తు జరగటం వల్ల ఆటోనూ ఢీ కొట్టి మరణించాడో తెలియ�
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద కారు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి.
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలకేంద్రంలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి మృతి చెందింది.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
మనం రోడ్డు మీది వెళ్తున్నప్పుడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తాము.. వెంటనే ఆగి దెబ్బ తిన్నవారిని ఆస్పత్రికి పంపేందుకు అంబులెన్స్ కు, పోలీసులకు ఫోన్ చేస్తాం. ప్రమాదం ఎక్కువ స్ధాయిలో ఉంటే సహాయం ఏరకంగా సహాయం చేయాలో అలా చేస్తాం. కానీ ఆమెరి�
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడు మల్లికార్జునరావు తీవ్రంగా గాయపడ్డారు. రెండేళ్ల క్రితం ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు మల్లికార్జున రావు. దాంతో పాటు సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. మల్లికార�
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతిలో రెండు వోల్వో బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఏపీ కి చెందిన ఒక విద్యార్ధి మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విహార యాత్రకు వెళ్లినవారు విషాదంలో మునిగిపోయారు వివరాల్లోకి వెళితే ….అనంతపురం జిల్లా కదిరికి చెం�