Home » road accident
మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.
మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్తూ.. రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాలుకు తీవ్ర గాయమవడంతో రామయ్యకు ఐసీయూలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ 45 వద్ద ఉన్న ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ జీపు దూసుకొచ్చి.................
ప్రమాదంలో కారు మూడు పల్టీలు కొట్టింది. నుజ్జు నుజ్జు అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి క్రాంతి కిరణ్ రెడ్డి(25) అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి లో క్రాంతి కిరణ్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు.
కారు మరొక వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న తొమ్మిది మందిలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు.
ప్రమాదవశాత్తు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు బళ్లారి నుండి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియే కల్వర్టును ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు..
ఏపీ లోని కోనసీమ జిల్లాలో ఈరోజు మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని యానాం-ఎదుర్లంక వంతెన మీద వేగంగా వెళుతున్న ఇసుక లారీ ముందు బైక్ పై వెళుతున్న ఫ్యామిలీని
కర్ణాటకలో శనివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. భర్త చనిపోయిన రెండు గంటల్లోగా భార్య తన ఆరు నెలల కుమారుడికి ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.