Home » road accident
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30మంది ప్రయాణికులు గాయపడ్డారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డులో ఉన్న ఎస్సార్ నగర్ ప్రాంతంలో వర్ణ కారు బీభత్సం సృష్టిస్తుంది. ఈఎస్ఐ ఆసుపత్రి లైన్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. అటుగా వెళుతున్న కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకుని గాయాలపాలైన నలుగురిని...
గురుగ్రామ్ సమీపంలోని బినౌలా గ్రామం వద్ద నేషనల్ హైవేపై.. గుర్తు తెలియని ట్రక్..కారును ఢీకొన్న ఘటనలో.. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇంటిముందు కూర్చున్నవారి పైకి నేషనల్ హైవేస్ కు చెందిన వాహానం దూసుకు రావటంతో నలుగురు అక్కడి కక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయప
అనంతపురం జిల్లాలో రహదారులు రక్తమోడుతున్నాయి. జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు అటు వాహనదారులను ఇటు జిల్లా వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ సహా క్లీనర్ చనిపోయారు. లారీ ఢీకొన్న ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఇంట్లోకి దూసుకెళ్లిన లారీని బయటికి తీసేందుకు అధికారులు క్రేన్ ను తీసుకొచ్చారు.
గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
మహబూబాబాద్, నల్లొండ జిల్లాలకు చెందిన యువతీయువకులు నాగర్ కర్నూలు జిల్లా వెల్దండలో స్నేహితుడి వివాహ వేడుకకు వెళ్లారు. వివాహానికి హాజరై తిరిగి కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రముఖ పంజాబీ నటుడు, సామాజిక ఉద్యమకారుడు, ఎర్రకోట అల్లర్లలో నిందితుడు దీప్ సిద్ధూ మృతి చెందాడు. హర్యానాలోని సోనిపట్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధూ మరణించాడు.