Home » road accident
రాజస్థాన్ లో మంగళవారం తెల్లవారు జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పోలీసు సిబ్బంది సహా ఒక నిందితుడు మృతి చెందారు
ఫ్లై ఓవర్ పై వేగంగా దూసుకొచ్చిన కారు ముగ్గురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
పెళ్లికి వెళితే చావు ఎదురొచ్చింది అన్నట్లుగా అయ్యింది. పెళ్లికి వెళ్లి వస్తుండగా ఓ కారు టైర్లు పేలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
పెళ్లి వేడుకకు హాజరై కారులో బళ్లారి నుంచి అనంతపురంకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కారు మితిమీరిన వేగంతో ప్రయాణించి.. బైకర్ ను ఢీకొట్టింది. దీంతో అతను ఫ్లై ఓవర్ పై నుంచి కిందపడిపోయి స్పాట్ లోనే చనిపోయాడు.
సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది.
ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడానికి ప్రయత్నించారు. బీఎన్డీ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ దగ్గర నాగార్జున సాగర్ రహదారిపై ఓ కారు అత్యంత వేగంగా వెళుతోంది. ఒక్కసారిగా సడన్ బ్రేక్...
చౌటుప్పల్ మండలం ఆరేగూడెం పంతంగి టోల్ ప్లాజా వద్ద డీసీఎంను ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
చేపల లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ తాడేపల్లిగూడెం నీట్ కాలేజీ సమీపంలో బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.