Home » Roadshow
మరోవైపు లోక్సభ ఎన్నికల కోసం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వార్రూమ్ను ఏర్పాటు చేసింది ఆప్.
Kangana Ranaut: జై శ్రీరామ్ నినాదాలతో ఆమెకు బీజేపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.
రాహుల్ గాంధీ ప్రశ్నలకు బీజేపీ దగ్గర సమాధానాలు లేవు. అందుకే రాహుల్ మీద అనర్హత వేటు వేశారు. గౌతమ్ అదానీని కాపాడేందుకే రాహుల్ ను బయటకు పంపారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ధ్వంసం చేస్తోంది. ప్రధాని రోజూ బట్టలు మారుస్తారు. కానీ దేశంలో ఎలాంటి మార్పు �
ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్�
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హుబ్బలిలో గురువారం ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుబ్బలి చేరుకున్న మోదీ రోడ్ షో నిర్వహించారు.
వేలాది మంది కార్యకర్తలు పార్టీ జెండాలు చేతబూని డప్పుచప్పుళ్ల మధ్య పండగలా తరలివస్తున్న ఈ ర్యాలీ.. బీజేపీకి అతిపెద్ద కార్యక్రమం. ప్రధాని ర్యాలీ నిర్వహించే రోడ్డు వెంట పూలు అలంకరించారు. సవ్ వాహనంలో నిల్చున్న మోదీ.. రోడ్డుకు పక్కన ఉన్న జనసమూహాన
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది.
Kamal Haasan : సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ కు కోపమొచ్చింది. చేతిలో ఉన్న టార్చ్ లైట్ ను అమాంతం విసిరికొట్టారు. ఎప్పుడూ లేనిది కోపం ప్రదర్శించడంతో నేతలు, ఫ్యాన్స్ ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల
Amit Shah landed in Hyderabad : బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 11.30కు బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు, వాయిద్యాలతో షాకు ఘన స్వాగతం పలిక
Amit Shah Hyderabad Tour : గ్రేటర్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�