Home » Robery
Burglars Wearing PPE Kits Rob Jewellery Store In south east delhi : కరోనా టైమ్ లో వచ్చిన పీపీఈ కిట్ ఒక ఘరానా దొంగ పాలిట వరంగా మారింది. పీపీఈ కిట్ ధరించి ఒక జ్యూయలరీ షాపులో 6 కోట్ల విలువైన వజ్రా భరణాలు, బంగారు నగలు దోచుకెళ్లాడు. ఈ ఘటన ఇటీవలి కాలంలో ఢిల్లీలో జరిగిన అతి పెద్ద చోరీ గా పోలీసు�
మణిపూర్ లోని చురాచంద్ పూర్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగిని కాల్చి చంపి దుండగులు రూ.1.15 కోట్లు దోచుకున్నారు. తన విధుల్లో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అరంబం రంజన్ మైటీ (37) 16 ఏటీఎంలలో డబ్బు నింపటానికి వెళుతుండగా చుర్ చందా పూర్ శాఖ బయట సెప్ట�
పూణే పోలీసుల ఒక భారీ దొంగతనాన్ని ఆపగలిగారు. జ్యూయలరీ షాపులో దొంగతనం చేయటానికి సిధ్ధమవుతున్న దొంగలముఠాను పూణే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, ద్విచక్రవాహానం, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచా
దొంగల్లో మంచి దొంగ కూడా ఉంటారేమో.. లక్షలు విలువ చేసే బంగారం వద్దని కేవలం రూ.2 వేల కోసమే దొంగతనం చేశాడు.. తనకు అవసరమైన డబ్బును మాత్రమే తీసుకుని బ్యాగులోని బంగారపు పుస్తెల తాడును వదిలేసి పోయాడు.. ఆ బ్యాగును దగ్గరలోని ఓ చెట్టు కుండీలో వేసి వెళ్లాప�