Home » Rohini Acharya
Lalu Prasad Yadav : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని
తమ పిల్లలను కూడా తీసుకెళ్లారు. లాలూకి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.
2024లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతిలో ఓటమి పాలైంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.