Home » Rohini Acharya
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు సింగపూర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగబోతుంది. ఆయన కూతురు రోహిణి ఆచార్య కిడ్నీ దానం చేయనుంది. దీనికోసం లాలూ సింగపూర్ చేరుకున్నారు.