Home » Rohit Sharma
క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్నా అవార్డును టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ, రెజ్లర్ వినేశ్ ఫోగట్లను రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డుకు కేంద్రం రికమెండ్ చేసింది. టేబుల్ టెన్నిస్ సంచలనం మానిక బాత్రా, ర�
విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్గా ఉన్నారు. అయితే, జట్టు కెప్టెన్సీని విభజించాలని చాలా మంది క్రికెటర్ నిపుణులు కొంతకాలంగా చెబుతున్నారు. టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు అప్పగించి, విరాట్ కోహ్లీకి టెస్ట్, వన్డే కెప్టెన్స�
కరోనా వైరస్ మహమ్మారితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో భారత క్రికెటర్లు ఎప్పుడు సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూనే ఉన్నారు. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, మాజీ క్రికెటర్ యూవీలకు మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పనక్క�
టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఖలీల్ అహ్మద్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్తో కలిసి టిక్ టాక్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెటైర్లు వేసుకునే చాహల్-రోహిత్లు మరోసారి అదే స్టైల్లో వీడియో షూట్ చేశారు. ధోల్(2007)అనే బాలీవుడ్ సినిమాలో సీ
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ హిట్ మాన్ ఆటకు వారాల కొద్దీ గ్యాప్ రావడంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. శుక్రవారం నుంచి కివీస్తో జరగబోయే టెస్టు ఫార్మాట్లోనూ రోహిత్ ఆ
భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ
న్యూజిలాండ్ టూర్ అందులోనూ ఐదు T-20లంటే పోటాపోటీగా సాగుతుందని అనుకున్నారు. రిజల్ట్ మాత్రం… ఇండియా చితకొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో లాస్ట్ ఓవర్ లోనే గెలిచింది. మూడు సార్లు.. గెలవలేదని అనుకున్న ప్రతిసారీ….మేజిక్ చేశారు. హిస్టరీ క్రియే�
న్యూజిలాండ్ గడ్డపై పర్యాటక జట్టు భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్తో 2-0ఆధిక్యానికి చేరింది టీమిండియా. తొలి టీ20లో 204పరుగుల లక్ష్యాన్ని చేధించిన కోహ్లీసేన.. రెండో టీ20లోనూ స్వల్ప లక్ష్యమైన 133పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చే�
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్
ఫ్రెష్గా ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను విజయవంతంగా ముగించింది టీమిండియా. తొలి వన్డేలో తడబడినా తర్వాత పుంజుకుని 2-1తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే ఆ రోజు భారత్ మ్యాచ్ గెలిచినా హెడ్ లైన్స్ లో మాత్రం చాహల్ పేరే ఉందంటూ రోహిత్ శర్�