Home » Rohit Sharma
డిసైడర్ వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు నిలకడగా రాణిస్తున్నారు. జట్టుకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేశారు. 316 పరుగుల
టీమిండియా ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో రికార్డుకు 9 పరుగుల దూరంలో ఉన్నాడు. 2019లో ఓపెనర్ బ్యాట్స్ మెన్గా రోహిత్ ఇప్పటివరకూ 2,379 పరుగులు చేశాడు. రోహిత్ మరో 9 పరుగులు జోడిస్తే.. శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 22ఏళ్ల రికార్డును బ్ర
టీమిండియా లెక్క సరిచేసింది. తొలి వన్డేలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. 107 పరుగుల తేడాతో కోహ్లి సేన విక్టరీ కొట్టింది. 388 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్.. 43.5 ఓవర్లలో 280 పరుగ
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కే�
విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఇద్దరూ సెంచరీలు బాదారు. 11 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 107 బంతుల్లో రోహిత్ శర్మ శతకం బాదాడు. వన్డే కెరీర్ లో ర�
వెస్టిండీస్తో తొలి వన్డేలో దాదాపు గెలుస్తుందనుకున్న భారత్ చేజాతులారా పరాజయాన్ని మూటగట్టుకుంది. మ్యాచ్ విశ్లేషణలో ఈ మూడు కారణాలే జట్టును ఓడేలా చేశాయని అభిప్రాయపడుతున్నారు. సూపర్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ తడబడటమే కారణమా.. కరేబియన్ వీరుల
రోహిత్ శర్మ వరల్డ్ కప్ 2019 నుంచి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఓపెనర్గానూ టెస్టు ఫార్మాట్లో అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ కార్పొరేట్ కళ్లల్లో పడ్డాడు. అడ్వర్టైజ్మెంట్లు, మార్కెటింగ్ ఏజెన్సీలు అద్భుత ప్రదర్శనను చేసిన ప్లేయర్లన
వెస్టిండీస్ జట్టుతో పరిమిత ఓవర్ల హోంసిరీస్ ఆడే భారత జట్టును గురువారం (నవంబర్ 21న) బీసీసీఐ ప్రకటించనుంది. ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కోల్ కతాలో సమావేశం కానుంది. ఈ సందర్భంగా వెస్టిండీస్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిర�
భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ ఫార్మాట్కు అతీతంగా రెచ్చిపోతున్నాడు. ఐసీసీ వరల్డ్ కప్ 2019తర్వాత టెస్టు ఫార్మాట్ లో దూసుకెళ్తున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో విజృంభించిన రోహిత్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ముందంజలో ఉన్నాడు. ఇ�
కాస్త తడబాటు.. మధ్యలో కొంచెం కంగారు.. కానీ చివర్లో ఎప్పటిలాగే మళ్లీ ఆధిపత్యం.. మొత్తంగా నాగ్పుర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన నిర్ణయాత్మక టీ20లో భారత్ విజయం