Home » Rohit Sharma
సిరీస్ విజేత ఎవరో తేల్చే మూడో టీ 20లో టీమిండియా అదరగొట్టింది. భారీ స్కోర్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్,
సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్పై భారీ ఉత్కంఠ నెలకొంది. భారత్.. బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మూడో మ్యాచ్ విజయం టైటిల్ ను నిర్ణయించనుంది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ లోనూ యువ ఆటగాళ్లతో అద్భుతం చేయాలని టీమిండియా కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. &n
అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. మూడు టీ20 మ్యాచ్ సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్ తో ఆదివారం (నవంబర్ 10) నాడు ఆఖరి మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల్లో 2-2 టైగా ముగియగా.. మూడో టీ20 మ్యా
తొలి టీ20 పరాజయం తర్వాత ఒత్తిడిలో కూరుకున్న భారత్ను ఒంటి చేత్తో గెలిపించాడు రోహిత్ శర్మ. వేగవంతమైన హాఫ్ సెంచరీతో పాటు చేధనలో జట్టుకు శక్తిగా మారాడు. 154పరుగుల లక్ష్య చేధనను సునాయాసంగా తిప్పికొట్టాడు. 23బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్.
తొలి టీ20 పరాజయాన్ని టీమిండియా బలంగా తిప్పికొట్టింది. బంగ్లా ప్లేయర్లపై విరుచుకుపడి సిరీస్లో పుంజుకుంది. టీ20ల్లోనూ ఫామ్ కోల్పోలేదని సత్తా చాటింది. గురువారం జరిగిన మ్యాచ్లో ఏకపక్షంగా సాగిన పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిచి�
భారత పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తొలి టీ20 గెలిచి 1-0ఆధిక్యంతో కొనసాగుతుంది. ఐదుగురు యువ క్రికెటర్లతో బరిలోకి దిగిన భారత్.. పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మేరకు తర్వాతి మ్యాచ్లలో జట్టులో ఏదైనా మార్పులు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చా
క్యాచ్ అందుకున్న పంత్ బంతి బ్యాట్ ఎడ్జ్ తాకిందని భ్రమించాడు. అంపైర్ అవుట్ అని ప్రకటించడం లేదని గ్రహించి రివ్యూకు వెళ్లిపోయాడు. థర్డ్ అంపైర్ చూపించిన రివ్యూలో..
టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్గా బంగ్లాదేశ్ తో తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఆదివారం ఢిల్లీలోని ఫిరోజ్ షా స్టేడియం వేదికగా ఫస్ట్ ఓవర్లోనే రెండు ఫోర్లతో రోహిత్ శర్మ (9: 5 బంతుల్లో 2ఫోర్లు)స్కోరు చేశాడు. దీ
భారత పర్యటనలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తొలి టీ20 ఆడనున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కొత్త కెప్టెన్ మహమ్మదుల్లా నేతృత్వంలో బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ లేకపోయినప్పటికీ జట్టును చాలెంజింగ్
టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని… అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కోహ్లికి టీ20 ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ