Home » Rohit Sharma
బంగ్లాదేశ్తో జరగనున్న మూడు టీ20ల సిరీస్కు కోహ్లీకి విశ్రాంతి లభించనుంది. నవంబరు 3నుంచి జరగనున్న ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేర బీసీసీఐ గురువారం 15మందితో కూడిన జాబితా విడుదల చేసింది. జట్టులో కేరళ వికెట్
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన మూడో భారత ప్లేయర్గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్గా గుర్తి�
రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.
రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�
రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ షిమ్రోన్ హెట్మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్�
దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతోన్న మూడో టెస్టులో రోహిత్ మరోసారి చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో టాపార్డర్ విఫలమవుతోన్న వేళ.. రహానెతో కలిసి పరుగుల వరద పారించాడు. 130 బంతుల్లో సెంచరీ కొట్టేసి అరుదైన సెంచరీని నమోదు చేశాడు. ఆరంభంలోనే రోహిత్ అవు�
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్టును రాంచీ వేదికగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా టాపార్డర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ మొదటి ఇన్నింగ్స్
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి ర
సుదీర్ఘ కాల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లోనే శతకాల మోత మోగించాడు. కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకు సంపాదించుకోగలిగాడు. దీంతో రికార్డుల రారాజు కోహ్లీని ఫోకస్ చేసే వాళ్లు రూట్ మార్�
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివ�