Home » ROSHNI NADAR MALHOTRA
ఫోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ ఏటా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల చేస్తుంది. 2023 లో భారతదేశానికి చెందిన నలుగురు మహిళలు అందులో స్ధానం సంపాదించుకున్నారు.
భారత దేశంలో 100 మంది అత్యంత సంపద కలిగిన మహిళల జాబితాను కోటక్ వెల్త్ - హురున్ ఇండియా సంయుక్తంగా బుధవారం విడుదల చేసింది. ధనిక మహిళల్లో మొదటి 100 మంది మొత్తం ఆస్తుల విలువ రూ.4.16లక్షల కోట్లు ఉంటుందని నివేదిక అంచనా వేసింది.
HCLటెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హెచ్సీఎల్ టెక్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శివ్ నాడార్ ప్రకటించారు. శివనాడర్ స్థానాన్ని ఆయన కుమార్తె రోషిణి నాడార్ మల్హోత్రా(38) భర్తీ చేయన�