Home » Royal Vasista
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను మంగళవారం అక్టోబరు29న పంపిణీ చేస్తామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వీటితో�
ఆపరేషన్ వశిష్ట సక్సెస్ అయ్యింది. మంగళవారం(అక్టోబర్ 22,2019) మధ్యాహ్నం బోటుని వెలికితీసిన ధర్మాడి టీమ్.. ఎట్టకేలకు ఆ బోటుని ఒడ్డుకి చేర్చింది. వర్షం ఇబ్బంది పెట్టినా
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి కనిపించింది. బోటు వెలికితీత పనుల్లో భాగంగా ధర్మాడి టీమ్ బుధవారం గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యాంకర్కు బలమ
కచ్చులూరు గోదావరి ప్రమాదంలో మునిగిపోయిన.. రాయల్ వశిష్ట బోటును వెలికితీయడం రోజు రోజుకు క్లిష్టంగా మారుతోంది. అక్టోబర్ 02వ తేదీ బుధవారం కురిసిన భారీ వర్షంతో… వెలికితీత పనులకు తీవ్ర ఆటంకం కలిగింది. అక్టోబర్ 03వ తేదీ గురువారం నాలుగో రోజు పనులు ప�