Home » Rs 1 lakh
Odisha: తన జీతితాంతం యాచించగా వచ్చిన లక్ష రూపాయల డబ్బును జగన్నాథ గుడికి విరాళంగా ఇచ్చింది ఒక మహిళ. ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఉన్న ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి గుడి ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని ధారాదత్తం చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. వ
ఆన్లైన్ దిగ్గజం అమెజాన్కు సీసీపీఏ భారీ జరిమానా విధించింది. అమెజాన్ తన వెబ్సైట్లో నాసిరకం ప్రెషర్ కుక్కర్లను విక్రయిస్తుండటంతో లక్ష రూపాయల జరిమానా విధించింది. కంపెనీ ప్లాట్ఫాంలో 2,265 మంది కొనుగోలు చేసిన ప్రెషర్ కుక్కర్లను పరిశీలి�
కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా 5కె రన్లో పాల్గొంది అమ్మ. ఆమె ఓ రైతు కూడా. అందరినీ వెనక్కి నెట్టి విజేతగా నిలిచింది. అనుకుంటే కానిది ఏదీ లేదని నిరూపించింది. లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ను కూడా సొంతం చేసుకుంది.
నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా బార్ అండ్ రెస్టారెంట్కు ఏర్పాటు చేసుకున్న 15 ఫీట్ల బోర్డుకు జీహెచ్ఎంసీ లక్ష రూపాయల జరిమానా విధించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు.
పది సంవత్సరాలుగా మ్యాగీ ఫుడ్ ఇండస్ట్రీలో టాప్ గా ఉంది. చిరుతిళ్లలో, క్షణాల్లో తయారైపోయే స్నాక్స్ లా అమితాదరణ దక్కించుకుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా పెరిగిపోయిన మ్యాగీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ఓ కార్పొరేట్ కంపెనీ ఆలోచించింద�
జీహెచ్ఎంసీ అధికారుల ధాటికి సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్ జరిమానా కట్టాల్సి వచ్చింది. ఫుడ్ ప్రిపేర్ లో నిర్లక్ష్యం వహించడంతో తిప్పలు తప్పలేదు. బిర్యానీలో తల వెంట్రుకలు వచ్చాయంటూ కస్టమర్.. హోటల్ యాజమానికి ఫిర్యాదు చేశారు. తప్పు ఉన్నప�
ఎంతో ముచ్చటపడి ఇష్టమైన రంగుతో యాక్టివా కొనుక్కుని షోరూమ్ నుంచి బైటకు వచ్చాడంతే..వెంటనే అతడికి రూ.లక్ష ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఆ ఫైన్ చూసి కళ్లు తిరిగినంత పనైంది పాపం అతనికి. రూ.65 వేలు పెట్టి కొన్న బండికి రూ.లక్ష ఫైనా!! అంటూ నోరెళ్లబెట్�
SBI సేవింగ్ అకౌంట్ ఉందా ? అయితే మీ కోసమే..మీ అకౌంట్లో ఎంత మొత్తం ఉన్నా.. 3.5 శాతం వడ్డీ వచ్చేది కదా..ఇప్పుడు ఈ వడ్డీ అంతగా రాదు. SBI వడ్డీ కోత విధించింది. రూ. లక్ష దాటి ఉంటే వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. దీనితో కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. మే
ముదినేపల్లి : ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి సీఎం కావాలని ఓ చిన్నారి ఆకాంక్షించింది. దాని కోసం ఏకంగా రూ.లక్ష రూపాయల్ని విరాళంగా ఇచ్చింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ కృష్ణాజి�