Rs 1000

    రేషన్ తీసుకున్న వారికి రూ. 1000 : ఎవరూ పస్తులు ఉండొద్దు – సీఎం జగన్

    April 14, 2020 / 11:34 AM IST

    ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తుండడంతో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఓ వైపు వైరస్ ను అరికట్టేందుకు చర్యలు తీుసుకొంటూనే..పేదలకు కష్టాలు ఎదురుకాకుండా చూస్తోంది. నిరుపేదలకు రేషన్ సక్రమంగా అందించాలని సీఎం జగన్ ఆదేశాలు �

    ఏపీలో కరోనా : మాస్క్ లేదా..అయితే..రూ. 1000 కట్టాల్సిందే

    April 10, 2020 / 06:47 AM IST

    ఏపీలో కరోనా మహమ్మారీ వీడడం లేదు. కేసులు తక్కువవుతాయని అనుకుంటే అలా జరగకపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీఎం జగన్

    ఏపీలో రూ.వెయ్యి ఇచ్చేది రేపటి నుంచే!

    April 3, 2020 / 02:51 AM IST

    గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ డబ్బును పంపిణీ చేయనున్నారు. రూ.వెయ్యి అందించే సమయంలోనూ పింఛన్ పంపిణీకి అనుసరించిన విధానాన్నే అమలు చేయనున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి డబ్బు అందజేసి.. ఆ కుటుంబ పెద్ద ఫోటోను తీసుకోనున్నారు.(అర్థనగ్నంగా వార్డుల్లో కరోనా

    కరోనా సాయం: కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయలు.. నెలకు సరిపడా రేషన్

    March 21, 2020 / 07:02 AM IST

    బాలీవుడ్ సింగర్‌తో పాటు 23మంది కరోనా కేసులు నమోదవడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కరోనాపై దృష్టి పెట్టారు. 15 లక్షల మంది రోజు వారీ కార్మికులకు, 20.23లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి రోజువారీ అ�

10TV Telugu News