-
Home » Rs 2000 Notes
Rs 2000 Notes
అక్టోబర్ 1 నుంచి 2వేల నోటుతో లావాదేవీలు బంద్
అక్టోబర్ 1 నుంచి 2వేల నోటుతో లావాదేవీలు బంద్
2000 Rupees Note : మరో నాలుగు రోజులు మాత్రమే.. గడువు పొడగింపుపై ఆర్బీఐ ఏం చెబుతుది..
2018-2019లోనే రూ. 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. రూ.2000 నోట్లలో 89శాతం మార్చి 2017 కంటే ముందే జారీ అయ్యాయి.
Rs 2000 Notes: 2వేల నోట్లు మీదగ్గర ఇంకా ఉన్నాయా? ఆర్బీఐ మరో కీలక ప్రకటన చేసింది
రూ. 2వేల నోట్ల రద్దు ప్రక్రియ మరో రెండు నెలల్లో పూర్తవుతుంది. ఆ తరువాత రూ. 500 నోట్లను ఆర్బీఐ రద్దు చేస్తుందన్న వాదన ఉంది. అయితే..
Delhi Highcourt: రూ.2,000 నోట్ల మార్పిడికి ఐడి ప్రూఫ్ తప్పనిసరిపై కీలక తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
ఆర్బీఐ, ఎస్బీఐకి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. 2,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఐడీ ప్రూఫ్ను తప్పనిసరి చేసేలా ఆర్బీఐ, ఎస్బీఐలను ఆదేశించాలని అశ్విని ఉపాధ్యాయ్ కోరారు
Rs 2000 Notes Exchange : రూ.2 వేల నోట్ల మార్పిడి, బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ప్రూఫ్ అవసరం లేదు : ఎస్బీఐ
బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ లాంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్ ను పూరించాల్సివుంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ బీఐ దీనిపై స్పందించింది.
Rs 2000 Notes: మూడేళ్లక్రితమే ఆగిపోయిన రూ.2000 నోట్ల ప్రింటింగ్.. దశలవారీగా నోట్ల రద్దు: బీజేపీ ఎంపీ వెల్లడి
రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.
RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
పాత నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రూ.2వేల నోటు కొద్దిరోజుల్లో కనిపించకుండాపోతుందట. ఈ క్రమంలో చెలామణిలో ఉన్న నోట్లను క్రమక్రమంగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్బీఐ. ఇందులో భాగంగానే కేంద్ర బ్యాంకు వీటి ముద్రణ ఆపేసి.. చె�
రూ.2వేల నోట్ల రద్దుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం
ATMలలో జనవరి 2020 నుంచి రూ.2వేల నోట్లు కనిపించవ్!
కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ సమయంలో న్యూ ఇయర్ వార్నింగ్ అంటూ సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. జనవరి 2020నుంచి ఏటీఎంలలో దొరక