Home » rs 25 crores
హుజూర్ నగర్ నియోజకవర్గం ప్రజలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. హుజూర్ నగర్ పట్టణానికి సీఎం ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.