Home » Rs.One crore
చేతినిండా డబ్బులు. కానీ పెళ్లికాలేదు. పెళ్లి చేసుకోవాలనే క్రమంలో ఓ కిలాడీ లేడీ వలలో పడ్డాడు. కోటి రూపాయలు పైగా పోగొట్టుకున్నాడు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు ఆర్మీ, పోలీస్ సిబ్బందికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం రూ. కోట్ల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లుగా ప్రకటించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈమేరకు ఓ ప్రకటన చేశారు.