Home » RT-PCR
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఆదివారం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ ప్రయాణికులైన యూఏఈ నుంచి వచ్చేవారు సైతం ఆర్టీ-పీసీఆర్, ఏడు రోజుల హోం క్వారంటైన్ నుంచి మినహాయించారు.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి.
గోవా వెళ్దామనుకునేవారు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని దాంతో పాటు RT-PCR టెస్టు రిపోర్టు నెగెటివ్ తో రావాలని మంత్రి మైఖెల్ లోబో అన్నారు.
ఏపీ స్కూల్స్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఒక్క రోజే వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న 104 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు.
కరోనా వైరస్ గాలి ద్వారా లేదా ఉపరితలాల ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతుందని ఓ అధ్యయనం అసలైన ఆధారాలను వెల్లడించింది. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన బాధితులు ఐసోలేషన్ చేసిన ప్రాంతాల్లో అక్కడి ఉపరితలం, గాలి వైరస్తో నిండి కాలుష్యమైందని అధ్యయనం పేర్కొ
తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె