-
Home » RTC
RTC
సమ్మె విరమించకపోతే కఠిన చర్యలు.. ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక
April 22, 2026 / 04:44 PM ISTసమ్మె కారణంగా ఉదయం నుంచి ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. డిపోలకే పరిమితం అయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
April 22, 2026 / 02:38 PM ISTతెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఆ రోజు నుంచి బస్సులు బంద్?
April 13, 2026 / 09:17 PM ISTఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. ఫోన్లోనే బస్ టికెట్ల బుకింగ్
February 25, 2026 / 06:00 AM ISTప్రయాణికులు దూర ప్రయాణాలు, ఇంటర్సిటీ బస్ టికెట్లను కూడా డిజిటల్గా బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
RTC: ఆర్టీసీ ప్రయాణికులకు ఇన్సురెన్స్ సదుపాయం కల్పించే యోచనలో ప్రభుత్వం?
November 7, 2025 / 12:15 PM ISTప్రయాణికులకు దురదృష్టవశాత్తూ ఏదైనా జరిగితే వారి మీద ఆధారపడిన కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి.
తుపాను ఎఫెక్ట్.. ఏపీ ఆర్టీసీ హైఅలర్ట్.. ఆ ప్రాంతాలకు బస్సులు నిలిపివేత..!
October 27, 2025 / 08:22 PM ISTప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ఆదేశించారు.
హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రేట్లపై TGSRTC డిస్కౌంట్
February 17, 2025 / 04:40 PM ISTప్రయాణికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది.
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
December 8, 2023 / 04:10 PM ISTఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
Viral Video: ఈ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు
January 7, 2023 / 07:14 PM ISTసామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే.. అలసిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అటువంటి వీడియోనే ఇది. ఓ బస్సు డ్రైవర్ చేసిన చిన్న పని అందరినీ ఆకర్షిస్తోంది. మన దేశానికి…
CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్
September 12, 2022 / 01:47 PM ISTఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని.. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.