Home » RTC
ప్రయాణికులు ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ కోరింది.
ఆర్టీసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. హాజరైన ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు
సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వీడియోలు ఉంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే.. అలసిన మనసు ప్రశాంతతను పొందుతుంది. అటువంటి వీడియోనే ఇది. ఓ బస్సు డ్రైవర్ చేసిన చిన్న పని అందరినీ ఆకర్షిస్తోంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పట
ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని.. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ మరోషాక్ ఇచ్చింది.రిజర్వేషన్ చార్జీలు పెంచి ప్రయాణీకులపై మరో భారాన్ని మోపింది.రిజర్వేషన్ చార్జీలపై రూ.10లు పెంచింది. దీంతోప్రయాణీకులకు అదనపు భారం పడింది
అయ్యప్ప భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించింది. బస్సు బుక్ చేసుకుంటే ప్రతీ బస్సుకు ఐదుగురికి ఉచిత ప్రయాణం అని ప్రకటించింది.
ఆర్టీసీ స్పీడ్ పెంచుతున్న సజ్జనార్
సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలిలో పనులు చేస్తున్నారు. ప్రయాణికులను ఆర్టీసీవైపు ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.
భారత్ బంద్కు తెలంగాణ ఆర్టీసీ దూరం
చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్కు ఆర్టీసీ నివేదిక