Home » RTC Employees
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్ బండ్ మధ్యాహ్నాం నుంచి ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్ బండ్ పైకి ఆర్టీసీ కార్మికులు,అఖిలపక్ష నేతలు భారీగా చేరుకున్నారు. బారికేడ్లు,ఇన�
సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు లోపు విధుల్లో చేరిన కార్మికులు 1 శాతం కూడా లేరని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి చెప్పారు. కేసీఆర్ కు భయపడి అధికారులు, ప్రజాప్రతినిధులు కార్మికులను కార్లలో తీసుకు వెళ్లి జాయిన్ చేశారని … విధుల్లో చేరిన కార్
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయ�
హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయా ? పెరిగితే ఎంత పెరుగుతాయి ? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఛార్జీల పెంపుతోనే ఆర్టీసీ కోలుకొంటుందని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం