Home » RTC JAC
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుక�
ఆర్టీసీ సమ్మె అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యథాతథంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సుదీర్ఘంగా సాగుతోంది. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారానికి 42వ రోజుకు చేరుకుంది. మొదటి నుంచి కార్మికులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని రక్షించాలని
ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీ�
ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారన్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వ్యాఖ్యలను ఖండించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ప్రతిపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. భవిష్యత్ కార్యా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరింత వత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ జేఏసీ రెడీ అవుతోంది. రానున్న రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై ఓ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ కార్యాచరణనను ప్రకటించింది. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ఎంప్లాయిస్ యూన
ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు మాత్రం రోజుకో ఆంద
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.
కరీంనగర్ డిపో -2కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు. ఇతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల �
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి, ఇతర నేతలు సోమవారం సాయంత్రం గవర్నర్ ని కలిసి ఆర్టీసీ సమ్మెపై వివరించారు.