Home » RTC Services
private bus operators: లాక్డౌన్ అన్లాక్తో దాదాపుగా పూర్తిస్థాయి సడలింపులు వచ్చినప్పటికీ అంతర్రాష్ట్ర, దూర ప్రయాణాలు ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లు అరకొరగా తిరుగుతుండటం, తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కాకపోవడంతో.. ఇదే అదనుగా �
rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్�
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య బస్సులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ లో 2020, ఆగస్టు 24వ తేదీ సోమవారం ఇరు రాష్ట్రాల అధికారుల చర్చలు జరుపుతున్నారు. విజయవాడ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు బస్ భవన్ కు చేరుకున్నారు. తెలంగ�
ఏపీలో ఆర్టీసీ సర్వీలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే బస్సులు డిపోల నుంచి బయటకు వచ్చాయి. ఏపీలోని అన్ని డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కాయి. కోవిడ్ నియంత్రణ చర్యలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నారు. దాదాపు రెండు నెలల నీరిక్షణకు 2020, మే 21వ తేదీ �
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపటి(మే 19,2020) నుంచి
లాక్డౌన్ కారణంగా సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్ నగరంలోనే నెలల తరబడి ఉంటున్న ఏపీకి చెందినవారి కోసం అక్కడి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. ఏపీకి తిరిగి వచ్చేవారికోసం ఆర్టీసీ ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం