Home » RTC
ప్రస్తుతం లాక్ డౌన్ 3వ దశ అమల్లో ఉంది. మే 17వ తేదీతో లాక్ డౌన్ ముగుస్తుంది. ఆ తర్వాత కేంద్రం
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ లాభాల బాట పట్టింది. ఆర్టీసీ సమ్మె సమయంలో జరిగిన చర్చలు, సీఎం కేసీఆర్ చేసిన దిశానిర్దేశంతో అధికారులు చేపట్టిన సంస్కరణలు ఆర్టీసీ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్ను లాభాల బాట పట్టిస్తోంది.
సాధారణంగా మనం ఆర్టీసీ బస్సు ఎక్కగానే అందులో…. మహిళలను గౌరవించండి. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వండి అని రాసి ఉండడాన్ని చూస్తుంటాం. అలాగే మహిళలు ఎక్కడ గౌరవించబడుతారో అక్కడ దేవతలు ఉంటారు. కావున వారిని గౌర�
ఆర్టీసీలో డ్రైవర్ల పనివేళలను అదుపులో ఉంచనున్నారు. 8 గంటలకు పైగా విధులు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. సరైన విశ్రాంతి లేకుండా బస్సు నడపటంతో ప్రమాదాలు జరగడంతోపాటు, డ్రైవర్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆర
తెలంగాణ ఆర్టీసీలో బస్సుల సంఖ్య భారీగా తగ్గనుంది. నష్టాలు ఎక్కువగా వస్తున్నాయనే కారణంతో అధికారులు ఇంతకుముందే 800బస్సులు తగ్గించారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ఒక వెయ్యి 280బస్సులను కూడా రద్దు చేయనున్నారు. మొత్తంగా 2వేల 80బస్సుల సర్వీ�
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఇటీవల ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ�
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యి బస్సుల్ని రద్దు చేయాలని నిర్ణయించిన ఆర్టీసీ యాజమాన్యం… మిగులు సిబ్బంది వినియోగంపై సమాలోచనలు చేస్తోంది. వారందర్నీ సంస్థలో ఖాళీలు ఉన్నచోట సర్దుబాటు చేయాలని యోచిస్తోంది. సిబ్బంది సర్దుబాటు వ్యవహారాలు చూసేంద�
ఆర్టీసీ బస్సు చార్జీల తర్వాత తెలంగాణ సర్కార్ కరెంట్ చార్జీలను పెంచబోతోందనే సంకేతాలు పంపుతోంది. ఓవైపు ఆర్థిక మాంద్యం, మరోవైపు డిస్కంలు నష్టాల ఊబిలో ఉండడంతో
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. బుధవారం(డిసెంబర్ 11,2019) సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది. దిశ చట్టానికి