Home » RTC
మాజీ సీఎం చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వరస విమర్శలతో విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అది చూసి చంద్రబాబు మింగలేక కక్కలేక నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ రంగ
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన మంటలు రేపుతోంది. యాజమాన్యం తీరు కార్మిక సంఘాల నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను.. ప్రస్తుత నిర్ణయం మరింత ఊబిలోకి నెట్టడం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీన�
ఇంట్లో చిన్న వస్తువు పోతేనే.. మళ్లీ అలాంటిది జరగకుండా జాగ్రత్త పడతాం. పర్సులో 100 రూపాయలు చోరీకి గురైతే… మరుసటి రోజు నుంచి ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాం. మరి.. లక్షల రూపాయల బస్సును దొంగలు ఎత్తుకపోయిన తర్వాత ఏం చేయాలి? సర్కార్ సొమ్మేగా.. మాక�
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలో ప్రయాణీకుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
అనంతపురం : అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మడకశిరలో ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. నవరత్నా�
హైదరాబాద్: మెట్రో ఎక్కాలంటే టికెట్.. రైలు ఎక్కాలంటే మరో టికెట్.. ఆర్టీసీ, ఎంఎంటీఎస్, ఆటోలు, క్యాబ్ లు.. ఇలా దేనిలో ప్రయాణించాలన్నా వేర్వేరుగా డబ్బు చెల్లించాల్సిందే. హైదరాబాద్ నగరంలో నిత్యం ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి �
హైదరాబాద్ : మరుగుజ్జులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మరుగుజ్జులకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్లోని ఆర్డినరీ సిటీ బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అంతేకాద�
హైదరాబాద్ : జంట నగరాల్లో ప్రజా రవాణ వ్యవస్థలన్నింటికీ కలిపి కామన్ ట్రావెల్ కార్డ్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్లలో ప్రయాణానికి ఒకే కార్డు ద్వారా చెల్లింపులు చేసేందుకు �
ఆంధ్రలో ఆర్టీసీ సమ్మె సైరెన్ మోగింది. ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి.. అంటే తెల్లవారితే 6వ తేదీ నుంచి ఆర్టీసీ సమ్మెకి దిగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 12వేల ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. సమ్మెలో 53 వేల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఆర్�
విజయవాడ : ఏపీ ఆర్టీసీ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త సేవల దిశగా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ పార్శిల్స్ డెలివరీ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.