Home » RTC
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసేసరికి దాదాపు 50 వేల మంది ఉద్యోగుల్లో 160 మంద�
ఆర్టీసీ సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ప్రైవేటు ఆర్టీసీ సిబ్బందితో బస్సులను నడిపేందుకు యత్నిస్తోంది. దీంట్లో భాగంగా యాదగిరి గుట్ట డిపో దగ్గర ప్రైవేటు ఆర్టీసీ సిబ్బంద�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న క్రమంలో ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సమ్మెకు మద్దతునిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతలు డిపో వద్ద నిరసన చేపట్టారు. డిపో దగ్గర భారీగా మోహరించిన పోలీసులు జేఏసీ నేతలను నిరసన చేయకుండా అడ్డ�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో బస్సులు పోలీస్ సెక్యూరిటీతో నడిపిస్తోంది. ఈ క్రమంలో పోలీస్ సెక్యూరిటీతో వికారాబాద్ జిల్ల
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చ�
తెలంగాణలో బస్సులు బంద్ అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కార్మికులు శుక్రవారం(అక్టోబర్ 04,2019) అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. 10వేల 600
శనివారం (అక్టోబర్ 5, 2019) ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచే మెట్రో ట్రైన్లు నడపాలని మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎల్ అండ్ టీ మరియు మెట్రో రైల్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. వారితో చ
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కమిటీకి.. కార్మిక సంఘాలకు మధ్య చర్చలు కొలిక్కిరావడం లేదు. రెండోరోజు చర్చల్లో ఇంకా క్లారిటీ రాలేదు. 26 డిమాండ్లు పరిష్కరించాలని కార్మికసంఘాలు పట్టుబట్టాయి. మరోవైపు సమ్మెపై పునరాలోచించాలని కార్మిక సంఘాలకు కమిటీ సూచి�
సెప్టెంబర్ 12న హైదరాబాద్ నగరంలోని గణనాథులంతా నిమజ్జనం కానున్నారు. ఈ మహా కార్యక్రమం కోసం అన్ని శాఖల అధికారులు అప్రమత్తమయ్యాయి. భక్తుల భద్రతే లక్ష్యంగా అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. కన్నుల పండుగగా జరిగనున్న ఈ మహా ఉత్సవాన్ని వీక్షించేందుకు భ�
TS RTC హైదరాబాద్ నగరంలో మరో 165 కొత్త బస్సులను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన మూడేళ్ల క్రితం తీసుకున్నా నేటికి అమలులోకి రానుంది. నగరంలో గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న బస్సులను మార్చటంపై దృష్టిపెట్టింది. వీటి వల్ల నగరంలో కాలుష్యం పెరిగిపోతోం