Home » RTC
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. కార్మికులు చేపడుతున్న సమ్మె..ప్రభుత్వం విధించిన గడువు..తదితర పరిణామాలపై సీఎం కేసీఆర్..చర్చిస్తున్నారు. 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం ప్రగతి భవన్కు మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఇన్ ఛ�
తెలంగాణలో నెల రోజులకు పైగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… ప్రజా రవాణా వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం పడింది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు దిగిన కార్మిక సంఘాలకు ప్రభుత్వం తన ప్రాధాన్యతలను ముందును
సమస్యల పరిష్కరించండి..తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రికార్డు సృష్టించింది. సుదీర్ఘకాలంగా సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2001 నవంబర్లో జీతాలను సవరించాలని..తదితర డిమాండ్లతో కార్మికులు 24 రోజ�
ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు (నవంబర్ 3, 2019)న గతవిచారణలో జరిగిన వాదనలపై హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ ఎస్ కె జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఫైనాన్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ కమ�
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఆర్టీసీ సమస్యపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఆర్టీసీ స్థితిగతులపై యాజమాన్యం అఫిడవిట్ దాఖలు చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.644.451 కోట్లు విడుదల చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
సమ్మె విరమించమని ఆర్టీసీ కార్మిక సంఘాలను ఆదేశించలేమని హైకోర్టు తెలిపింది. వచ్చే వాయిదాకు ఆర్టీసీ ఎండీతో పాటు సంస్థ ఆర్థిక వివరాలు అన్ని తెలిసిన వ్యక్తిని కోర్టుకు తీసుకురావాలని కోర్టు సూచించింది.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామని మంత్రి పేర్నినాని అన్నారు. జగన్ ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని చెప్పారు.
సమ్మెపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ నివేదిక సిద్ధమైంది. కార్మికుల 21 డిమాండ్లపై ఈడీ కమిటీ రెండు నివేదికలు రెడీ చేసింది.